Share News

చంద్రబాబు సభను విజయవంతం చేయండి

ABN , Publish Date - Jan 14 , 2024 | 01:24 AM

చంద్రబాబు సభను విజయవంతం చేయండి

 చంద్రబాబు సభను విజయవంతం చేయండి

ముమ్మిడివరం, జనవరి 13: టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు బహిరంగ సభను విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావు పిలుపుని చ్చారు. ముమ్మిడివరంలోని తాడి నరసింహారావు స్వగృహంలో మాజీ ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు అధ్యక్షతన శనివారం జరి గిన తెలుగుదేశం-జనసేన పార్టీల సమన్వయ కమిటీ సమా వేశంలో చిక్కాల మాట్లాడారు. దేశంలోరాజధాని లేని రాష్ట్రంగా ఒక ఆంధ్రప్రదేశ్‌ మాత్రమే ఉందని, ఇది జగన్మోహన్‌రెడ్డి అసమర్థ పాలనకు నిదర్శనమన్నారు. సభకుఅధ్యక్షత వహించి మాజీ ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు మాట్లాడుతూ ఈనెల20న మండపేట నియోజకవర్గంలో రా.. కదిలిరా.. సభకు టీడీపీ, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలన్నారు. జనసేన పార్టీ ఇన్‌చార్జి పితాని బాలకృష్ణ మాట్లాడుతూ టీడీపీ, జన సేనలు క్షేత్రస్థాయిలో సమన్వయంతో పనిచేసేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పనిచేయాలన్నారు. మాజీ ఎమ్మెల్యే చెల్లి వివేకానంద, నాయకులు నాగిడి నాగేశ్వరరావు, గుత్తుల సాయి, గుద్దటి జమి, గొలకోటి దొరబాబు, సానబో యిన మల్లికార్జునరావు, చెల్లి అశోక్‌, పొద్దోకు నారాయణరావు, అర్థాని శ్రీనివాసరావు, తాడి నరసింహారావు, జనసేన పరిశీల కుడు గదుల సాయిబాబు, వొమ్మి బాలాజీ, తుమ్మల రమేష్‌, మోకా బాలప్రసాద్‌, ముత్యాల జయలక్ష్మి, పొత్తూరి విజయ భాస్కరవర్మ, దొమ్మేటి రమణకుమార్‌, సాగిరాజు సూరిబా బురాజు, నడింపల్లి సుబ్బరాజు, దాట్ల బాబు, టేకుమూడి లక్ష్మణరావు, ఇసుకపట్ల వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

Updated Date - Jan 14 , 2024 | 07:16 AM