21 నుంచి భజన పోటీలు
ABN , Publish Date - Feb 17 , 2024 | 12:06 AM
సామర్లకోట, ఫిబ్రవరి 16: మండలంలోని వేట్లపాలెంలో గోదావరి కాలువ ఒడ్డున ఉన్న వేంకటేశ్వర స్వామి ఆలయం వద్ద భీష్మ ఏకాదశి ఉత్సవాలు పురస్కరించుకుని ఈ నెల 21 నుంచి 24 వరకూ జిల్లాస్థాయి భజన పోటీలు నిర్వహించను న్నట్టు ఆలయ వ్యవస్థాపకులు పెండ్యాల నాగేశ్వరరావు మా స్టారు వెల్లడించారు.
![21 నుంచి భజన పోటీలు](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
సామర్లకోట, ఫిబ్రవరి 16: మండలంలోని వేట్లపాలెంలో గోదావరి కాలువ ఒడ్డున ఉన్న వేంకటేశ్వర స్వామి ఆలయం వద్ద భీష్మ ఏకాదశి ఉత్సవాలు పురస్కరించుకుని ఈ నెల 21 నుంచి 24 వరకూ జిల్లాస్థాయి భజన పోటీలు నిర్వహించను న్నట్టు ఆలయ వ్యవస్థాపకులు పెండ్యాల నాగేశ్వరరావు మా స్టారు వెల్లడించారు. మహిళలు, పురుషులు కేటగిరిలలో నిర్వమించనున్న పోటీలను ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకూ నిర్వహించి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను అందజేస్తామన్నారు. వివరాలకు వెంకటేశ్వ ర స్వామిఆలయం 9441294845లో సంప్రదించాలని కోరారు.