వెరైటీ ప్రచారం
ABN , Publish Date - Apr 19 , 2024 | 01:27 AM
చిత్తూరు లోక్సభ టీడీపీ, బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థి దగ్గుమళ్ల ప్రసాదరావు తరపున వినూత్నరీతిలో ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. కొందరు యువకులు పసుపు టీ షర్టులు ధరించి.. పార్టీ జెండాలు చేతపట్టి యునిక్ సైకిళ్ల(ఒకే చక్రం)లో చిత్తూరు నగర వీధుల్లో ముందుకు సాగుతున్నారు. ఈ ప్రచారాన్ని ప్రజలు ఆసక్తిగా చూస్తున్నారు.
చిత్తూరు లోక్సభ టీడీపీ, బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థి దగ్గుమళ్ల ప్రసాదరావు తరపున వినూత్నరీతిలో ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. కొందరు యువకులు పసుపు టీ షర్టులు ధరించి.. పార్టీ జెండాలు చేతపట్టి యునిక్ సైకిళ్ల(ఒకే చక్రం)లో చిత్తూరు నగర వీధుల్లో ముందుకు సాగుతున్నారు. ఈ ప్రచారాన్ని ప్రజలు ఆసక్తిగా చూస్తున్నారు.
- చిత్తూరు సిటీ