ఇళ్ల స్థలాల ఆన్లైన్ ప్రక్రియకు మరో వారం రోజుల గడువు పెంపు
ABN , Publish Date - Feb 20 , 2024 | 12:32 AM
వివిధ కారణాలతో ఇళ్ల స్థలాల కోసం ఇంతవరకు దరఖాస్తు చేసుకోని అర్హులైన జర్నలిస్టులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునేందుకు ఈనెల 26వరకు గడువు పొడిగించినట్లు ఐ్క్షపీఆర్ కమిషనర్ తెలిపారని డీడీ పద్మజ ఒక ప్రకటనలో తెలిపారు.
![ఇళ్ల స్థలాల ఆన్లైన్ ప్రక్రియకు మరో వారం రోజుల గడువు పెంపు](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
చిత్తూరు కలెక్టరేట్, ఫిబ్రవరి 19: వివిధ కారణాలతో ఇళ్ల స్థలాల కోసం ఇంతవరకు దరఖాస్తు చేసుకోని అర్హులైన జర్నలిస్టులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునేందుకు ఈనెల 26వరకు గడువు పొడిగించినట్లు ఐ్క్షపీఆర్ కమిషనర్ తెలిపారని డీడీ పద్మజ ఒక ప్రకటనలో తెలిపారు. జర్నలిస్టుల సంఘం వినతిమేరకు ప్రభుత్వం గడువును పొడిగించిందన్నారు. ఆన్లైన్లో తమ వివరాలు నమోదు చేసుకోని, చేసుకున్నా సబ్మిట్ కొట్టని జర్నలిస్టులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.