జనసేన పీఏసీ రీజనల్ కో-ఆర్డినేటర్గా ఆరణి కవిత
ABN , Publish Date - Mar 28 , 2024 | 12:50 AM
జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ రాయలసీమ రీజనల్ కో-ఆర్డినేటర్గా చిత్తూరుకు చెందిన ఆరణి కవిత నియమితులయ్యారు.
చిత్తూరు సిటీ, మార్చి 27: జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ రాయలసీమ రీజనల్ కో-ఆర్డినేటర్గా చిత్తూరుకు చెందిన ఆరణి కవిత నియమితులయ్యారు. ఈ మేరకు జనసేనాని పవన్ కల్యాణ్ బుధవారం విజయవాడలోని పార్టీ కార్యాలయంలో నియామక పత్రాన్ని అందచేశారు.