Share News

చిత్తూరు, తిరుపతి జిల్లాలకు ప్రత్యేకాధికారి నియామకం

ABN , Publish Date - Jun 02 , 2024 | 01:20 AM

చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో లా అండ్‌ ఆర్డర్‌ పర్యవేక్షణ కోసం రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ కేవీ మోహన్‌రావును నియమించింది. కౌంటింగ్‌ రోజున అల్లర్లు, ఘర్షణలు జరుగుతాయన్న అనుమానంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేకాధికారులను నియమించింది.

చిత్తూరు, తిరుపతి జిల్లాలకు ప్రత్యేకాధికారి నియామకం

చిత్తూరు, జూన్‌ 1: చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో లా అండ్‌ ఆర్డర్‌ పర్యవేక్షణ కోసం రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ కేవీ మోహన్‌రావును నియమించింది. కౌంటింగ్‌ రోజున అల్లర్లు, ఘర్షణలు జరుగుతాయన్న అనుమానంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేకాధికారులను నియమించింది. ఈ క్రమంలోనే పోలీసు శాఖలో ఐజీ కేడర్‌కు చెందిన మోహన్‌ను రెండు జిల్లాలకు లా అండ్‌ ఆర్డర్‌ పర్యవేక్షకులుగా నియమిస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.

Updated Date - Jun 02 , 2024 | 08:57 AM