WATER : రోడ్డుపై నిలిచిన వర్షపు నీరు
ABN , Publish Date - Jun 11 , 2024 | 12:15 AM
ఇటీవల కురిసిన వర్షానికి మండలంలోని మందలపల్లిలో ఆర్ అండ్బీ రోడ్డులో వర్షపు నీరు నిలిచింది. దీంతో ప్రజ లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మందలపల్లిలో ఆర్అండ్బీ ప్రధాన రోడ్డు గుంతపడటంతో కురిసిన వర్షం నీరంతా అక్కడికి చేరి నిలిచి పోయింది.
![WATER : రోడ్డుపై నిలిచిన వర్షపు నీరు](https://media.andhrajyothy.com/media/2024/20240604/10gdb3_cbabe9dc00.jpg)
ఇబ్బంది పడుతున్న ప్రజలు
గుడిబండ, జూన 10 : ఇటీవల కురిసిన వర్షానికి మండలంలోని మందలపల్లిలో ఆర్ అండ్బీ రోడ్డులో వర్షపు నీరు నిలిచింది. దీంతో ప్రజ లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మందలపల్లిలో ఆర్అండ్బీ ప్రధాన రోడ్డు గుంతపడటంతో కురిసిన వర్షం నీరంతా అక్కడికి చేరి నిలిచి పోయింది. దీంతో వాహనదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. అయినా ఆర్ అండ్బీ అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని ప్రయాణికు లు, గ్రామస్థులు వాపోతున్నారు. అధికారులు వెంటనే చొరవ తీసుకుని వ ర్షం నీరు రోడ్డుపై నిలవకుండా చర్యలు తీసుకోవాలనికోరుతున్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....