రత్నాకర్ను కలిసిన ‘ పల్లె ’కుటుంబసభ్యులు
ABN , Publish Date - Mar 28 , 2024 | 12:32 AM
పుట్టపర్తి, మార్చి 27: మాజీ మంత్రి పల్లెరఘునాథరెడ్డి తనకుటుంబసభ్యులతో కలిసి సత్యసాయిసెంట్రల్ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ ఆర్జే రత్నాకర్ను బుధవారం కలిశారు.
పుట్టపర్తి, మార్చి 27: మాజీ మంత్రి పల్లెరఘునాథరెడ్డి తనకుటుంబసభ్యులతో కలిసి సత్యసాయిసెంట్రల్ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ ఆర్జే రత్నాకర్ను బుధవారం కలిశారు. పల్లె తన కోడలు, టీడీపీ అభ్యర్థి పల్లెసింఽధూరారెడ్డి, కుమారుడు పల్లెవెంకటకృష్ణకిశోర్రెడ్డిని వెంట పెట్టుకుని పట్టణంలోని రత్నాకర్ నివాసానికి వెళ్లి ఆయన్ను కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. వారికి రత్నాకర్ సాదర స్వాగతం పలికారు. టీడీపీ పల్లె సింధూరారెడ్డిని ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడంతో తాము రత్నాకర్ను మర్యాద పూర్వకంగా కలిసినట్టు పల్లె తెలిపారు.