జేఎనటీయూకు పోస్టల్ బ్యాలెట్ల తరలింపు
ABN , Publish Date - Jun 03 , 2024 | 11:57 PM
స్థానిక తహసీల్దార్ కార్యాలయంలోని స్ర్టాంగ్రూంలో ఉన్న పోస్టల్ బ్యాలెట్లను కౌంటింగ్ నిమిత్తం అనంతపురంలోని జేఎనటీ యూకు అధికారులు సోమవా రం తరలించారు.
![జేఎనటీయూకు పోస్టల్ బ్యాలెట్ల తరలింపు](https://media.andhrajyothy.com/media/2024/20240603/_5d9c79f6b6.jpg)
శింగనమల జూన 3: స్థానిక తహసీల్దార్ కార్యాలయంలోని స్ర్టాంగ్రూంలో ఉన్న పోస్టల్ బ్యాలెట్లను కౌంటింగ్ నిమిత్తం అనంతపురంలోని జేఎనటీ యూకు అధికారులు సోమవా రం తరలించారు.
నియోజక వర్గంలో మొత్తం 430 మందికి పోస్టల్ బ్యాలెట్లు ఉండగా... 220 బ్యాలెట్లు తహసీల్దార్ కార్యాల యానికి చేరాయి. వాటిని సోమవారం సాయంత్రం ఎన్ని కల అధికారులు లోకేశ్వరి, విజయ్కుమార్ పోలీస్ బందోబ స్తు మధ్య జేఎనటీయూకు తరలించారు.