చంద్రబాబు పర్యటనను విజయవంతం చేయండి
ABN , Publish Date - Mar 28 , 2024 | 12:34 AM
నల్లచెరువు, మార్చి 27: సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం కదిరిలో జరిగే టీడీపీ అధినేత చంద్రబాబునాయుడి పర్యటనను విజయవంతం చేయాలని ఆ పార్టీ మండలకన్వీనర్ రాజశేఖర్, మాజీఎంపీపీ మాబూసాబ్ పిలుపునిచ్చారు.
నల్లచెరువు, మార్చి 27: సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం కదిరిలో జరిగే టీడీపీ అధినేత చంద్రబాబునాయుడి పర్యటనను విజయవంతం చేయాలని ఆ పార్టీ మండలకన్వీనర్ రాజశేఖర్, మాజీఎంపీపీ మాబూసాబ్ పిలుపునిచ్చారు. చంద్రబాబునాయుడు రోడ్ షో, ప్రజాగళ సభ జరగనున్నాయన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు అఽధిక సంఖ్యలో హాజరుకావాలని కోరారు.