బీజేపీలోకి వైసీపీ నాయకుల చేరిక
ABN , Publish Date - Apr 18 , 2024 | 12:18 AM
ధర్మవరం: పట్టణంలోని 3, 6వ వార్డులకు చెందిన వైసీపీ నాయకులు బీజేపీలోకి చేరారు. వైసీపీ నాయకుడు భాస్కర్యాదవ్ ఆధ్వర్యంలో 50మంది వైసీపీ కార్యకర్తలు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.
ధర్మవరం: పట్టణంలోని 3, 6వ వార్డులకు చెందిన వైసీపీ నాయకులు బీజేపీలోకి చేరారు. వైసీపీ నాయకుడు భాస్కర్యాదవ్ ఆధ్వర్యంలో 50మంది వైసీపీ కార్యకర్తలు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. వీరి కి సత్యకుమార్ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. సార్వత్రిక ఎన్నికలలో తన గెలుపునకు సహకరించాలని సత్యకుమార్ వారికి సూచించారు.