Share News

tdp: టీడీపీలోకి 180 కుటుంబాల చేరిక

ABN , Publish Date - Apr 25 , 2024 | 12:57 AM

ఓబుళదేవరచెరువు, ఏప్రిల్‌ 24: మండలంలోని మహ్మదాబాద్‌ క్రాస్‌లో బుధవారం 180 కుటుంబాల వారు బుధవారం వైసీపీని వీడి టీడీపీలోకి చేరారు. మహ్మదాబాద్‌క్రాస్‌, జెర్రికుంటపల్లితోపాటు అ మడగూరు మండలం జేకేపల్లి, ఓడీసీ మండలం నందివారిపల్లి తదిత ర గ్రామాలకు చెందిన 180 కుటుంబాల వారు టీడీపీలో చేరారు. మాజీ మంత్రి పల్లె రఘునాథ రెడ్డి సమక్షంలో వారు పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వారికి పల్లె కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానిం చారు.

tdp: టీడీపీలోకి 180 కుటుంబాల చేరిక

ఓబుళదేవరచెరువు, ఏప్రిల్‌ 24: మండలంలోని మహ్మదాబాద్‌ క్రాస్‌లో బుధవారం 180 కుటుంబాల వారు బుధవారం వైసీపీని వీడి టీడీపీలోకి చేరారు. మహ్మదాబాద్‌క్రాస్‌, జెర్రికుంటపల్లితోపాటు అ మడగూరు మండలం జేకేపల్లి, ఓడీసీ మండలం నందివారిపల్లి తదిత ర గ్రామాలకు చెందిన 180 కుటుంబాల వారు టీడీపీలో చేరారు. మాజీ మంత్రి పల్లె రఘునాథ రెడ్డి సమక్షంలో వారు పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వారికి పల్లె కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానిం చారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రం లో ముఖ్యమంత్రి జగన సాగిస్తున్న అరాచక పాలనకు స్వస్తి పలకాలని ప్రజలకు పిలుపునిచ్చారు. వైసీపీ పాలనలో ప్రజలు అనేక ఇ బ్బందులు పడ్డారన్నారు. భవిష్యత్తు బాగుండాలంటే చంద్రబాబు సీఎం అవ్వాలన్నారు. పుట్టపర్తి ఎమ్మెల్యేగా పల్లె సింఽఽధూరారెడ్డి, ఎంపీగా బీకే పార్థసారథిని గెలిపించుకోవాల ని పిలుపునిచ్చారు. టీడీపీలోకి చేరిన వారి లో నందివారిపల్లి నరసింహులు, ఆం జనేయులు, బైరిశెట్టి, ఓడిగల క్రిష్ణమూర్తి, జి. ల క్ష్మయ్య, బోనాల ఆచారి తదితరులు ఉన్నా రు. కార్యక్రమంలో టీడీపీ జిల్లా కార్యదర్శి సామకోటి ఆదినారాయణ, జనసేన నియోజకవర్గ ఇనచార్జి పత్తి చంద్రశేఖర్‌, టీడీపీ మండల కన్వీనర్‌ జయచంద్ర, మాజీ జడ్పీటీసీ పిట్టా ఓబుల్‌రెడ్డి, నాయకులు రాజశేఖర్‌, శ్యామ్‌బాబు నాయుడు, నిజాం, కంచిసురేష్‌, కందుకూర్లపల్లి కృష్ణమూర్తి, జనసేన మండల అధ్యక్షుడు మేకల ఈశ్వర్‌, కార్యదర్శి కొండబోయిన సతీష్‌, మహిళా సంఘం నాయకులు మస్తానమ్మ, అఖిల, జ్యోతి, భాగ్యమ తదితరులు పాల్గొన్నారు.


మరిన్ని వార్తల కోసం...


Updated Date - Apr 25 , 2024 | 12:57 AM