పరిశీలకుల ‘ఆట’విడుపు
ABN , Publish Date - Apr 28 , 2024 | 12:38 AM
ఎన్నికల నేపథ్యంలో ఒత్తిడిలో ఉన్న ఎన్నికల పరిశీలకులు ఆటలతో కాసేపు రిలాక్స్ అయ్యారు. శనివారం సాయంత్రం అశోక్నగర్లోని డీఎస్ ఏ ఇండోర్ స్టేడి యంలో కేంద్ర ఎన్ని కల పరిశీలకులు అజయ్ నాథ్ ఝూ, విలాస్, నగరపాలక సంస్థ కమిషనర్ మేఘా స్వరూప్ క్రీడాకారు లతో గడిపారు.
![పరిశీలకుల ‘ఆట’విడుపు](https://media.andhrajyothy.com/media/2024/20240413/_8ad96d1ddf.jpg)
అనంతపురం క్లాక్టవర్ : ఎన్నికల నేపథ్యంలో ఒత్తిడిలో ఉన్న ఎన్నికల పరిశీలకులు ఆటలతో కాసేపు రిలాక్స్ అయ్యారు. శనివారం సాయంత్రం అశోక్నగర్లోని డీఎస్ ఏ ఇండోర్ స్టేడి యంలో కేంద్ర ఎన్ని కల పరిశీలకులు అజయ్ నాథ్ ఝూ, విలాస్, నగరపాలక సంస్థ కమిషనర్ మేఘా స్వరూప్ క్రీడాకారు లతో గడిపారు. మొదట షటిల్ బ్యాడ్మింటన ఆడిన అధికారులు, ఫెన్సింగ్, బాస్కెట్బాల్, కబడ్డీ ఆటలు ఆడారు. క్రీడా కారులతో ముచ్చటిం చారు. డీఎస్డీఓ షఫీ ఇండోర్స్టేడియంలో ఇచ్చే కోచింగ్, క్రీడలపై వివరించారు. ఈ కార్యక్రమం లో విశ్రాంత డీఎస్డీఓ రమణ, కోచలు అనీల్కుమార్, రాఘవేంద్ర, జెబీవుల్లా, నరేష్ కుమార్, వంశీ, సంద్య, లక్ష్మి పాల్గొన్నారు.
మరిన్ని వార్తల కోసం...