48 గంటల ముందు..
ABN , Publish Date - May 07 , 2024 | 11:51 PM
పోలింగ్ ముగింపునకు 48 గంటల ముందు ప్రచారాలు బంద్ చేయాలి. అప్పటి నుంచి ఎలాంటి లౌడ్ స్పీకర్లను ఉపయోగించకూడదు. ఎన్నికల నిబంధనల మేరకు ప్రచారం అనుమతి రోజుల్లో ప్రతిరోజు రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు లౌడ్ స్వీకర్లు, ఇతర సౌండ్ పరికరాలను ఉపయోగించకూడదు.
అనంతపురం అర్బన: పోలింగ్ ముగింపునకు 48 గంటల ముందు ప్రచారాలు బంద్ చేయాలి. అప్పటి నుంచి ఎలాంటి లౌడ్ స్పీకర్లను ఉపయోగించకూడదు. ఎన్నికల నిబంధనల మేరకు ప్రచారం అనుమతి రోజుల్లో ప్రతిరోజు రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు లౌడ్ స్వీకర్లు, ఇతర సౌండ్ పరికరాలను ఉపయోగించకూడదు. అలాగే బాల కార్మిక చట్టం మేరకు ఎన్నికలకు సంబంధించిన పనుల్లో పిల్లలను ఉపయోగించకూడదు. ఎన్నికల ప్రచారాలు, రాజకీయ చర్చల్లో దివ్యాంగులను కించపరిచేలా పదాలు వాడకూడదు.