ముగిసిన పదో తరగతి పరీక్షలు
ABN , Publish Date - Mar 29 , 2024 | 12:48 AM
కొత్తచెరువు, మార్చి 28: జిల్లా వ్యాప్తంగా గురువారం జరిగిన సంస్కృతం, అరబిక్, పారసిన పరీక్షలకు 24 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని డీఈఓ మీనాక్షి తెలిపారు
కొత్తచెరువు, మార్చి 28: జిల్లా వ్యాప్తంగా గురువారం జరిగిన సంస్కృతం, అరబిక్, పారసిన పరీక్షలకు 24 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని డీఈఓ మీనాక్షి తెలిపారు. 35 పరీక్ష కేంద్రాలలో 1358మంది విద్యార్థులు పరీక్షలురాయాల్సి ఉండగా.. 1334 మంది హాజరైనట్లు తెలిపారు. 24 మంది గైర్హాజరయ్యారన్నారు. దీంతో 98 శాతం హాజరు నమోదైందని ఆమె తెలిపారు.