KA PAUL: వివేకా హత్యపై చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఎందుకు సీబీఐ విచారణ చేయించలేదు

ABN, First Publish Date - 2023-02-14T20:28:46+05:30 IST

వైసీపీ సీనియర్ నేత, ఏపీ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అందరి మీద అనుమానం ఉందని ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ (KA PAUL) అన్నారు.

వైసీపీ సీనియర్ నేత, ఏపీ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అందరి మీద అనుమానం ఉందని ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ (KA PAUL) అన్నారు. వివేకానందరెడ్డి హత్య కేసుపై సీబీఐ విచారణ అంతా ఒకే యాంగిల్‌లో జరుగుతుందని, అది సీఎం జగన్ మోహన్ రెడ్డి, భారతి, వారి కుటుంబ సభ్యులు చేయించారనే కంక్లూజన్‌కు వచ్చారని కేఏ పాల్ తెలిపారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై టీడీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు (Chandrababu) ఉన్నప్పుడు ఎందుకు సీబీఐ (CBI) విచారణ చేయించలేదని కేఏ పాల్ ప్రశ్నించారు.

Updated at - 2023-02-14T20:32:01+05:30