ఇద్దరు టీడీపీ నేతల సస్పెండ్

ABN, First Publish Date - 2023-09-22T10:45:30+05:30 IST

అమరావతి: ఏపీ అసెంబ్లీ నుంచి ఇద్దరు టీడీపీ సభ్యులు సస్పెండ్ అయ్యారు. నిబంధనలకు విరుద్ధంగా సభలో అచ్చెన్నాయుడు, బెందాళం అశోక్‌లు వీడియోలు తీస్తున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని చీఫ్ విప్ ప్రసాదరాజు స్పీకర్‌ను కోరారు.

అమరావతి: ఏపీ అసెంబ్లీ నుంచి ఇద్దరు టీడీపీ సభ్యులు సస్పెండ్ అయ్యారు. నిబంధనలకు విరుద్ధంగా సభలో అచ్చెన్నాయుడు, బెందాళం అశోక్‌లు వీడియోలు తీస్తున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని చీఫ్ విప్ ప్రసాదరాజు స్పీకర్‌ను కోరారు. నిన్న సభ్యులకు వార్నింగ్ ఇచ్చినా సభలో వీడియో తీస్తున్నారని వారిని ఈ షెషన్ మెత్తం సస్పెండ్ చేయాలని సూచించారు. దీంతో అచ్చెన్న, అశోక్‌లను సమావేశాలు మొత్తం సస్పెండ్ చేస్తునట్టు స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-09-22T10:46:25+05:30