Revanth Reddy: బీఆర్ఎస్ పార్టీని బొంద పెట్టాలి..
ABN, First Publish Date - 2023-01-23T10:52:44+05:30 IST
బీఆర్ఎస్(BRS) పార్టీని బొందపెడితేనే రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలకు న్యాయం చేకూరుతుందని టీపీసీసీ చీఫ్
హైదరాబాద్: బీఆర్ఎస్(BRS) పార్టీని బొందపెడితేనే రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలకు న్యాయం చేకూరుతుందని టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి(TPCC Chief Revanth Reddy) అన్నారు. తెలంగాణ ఆత్మాభిమానాన్ని, 1,200 మంది అమరుల త్యాగాలను తాకట్టు పెట్టి బీఆర్ఎస్ ఏర్పాటు చేశారని అన్నారు. తెలంగాణ కాంగ్రెస్లో పంచాయితీలన్నీ సమసిపోయాయన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
Updated at - 2023-01-23T10:52:46+05:30