Revanth Reddy: బీఆర్ఎస్‎ పార్టీని బొంద పెట్టాలి..

ABN, First Publish Date - 2023-01-23T10:52:44+05:30 IST

బీఆర్ఎస్(BRS) పార్టీని బొందపెడితేనే రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలకు న్యాయం చేకూరుతుందని టీపీసీసీ చీఫ్‌

హైదరాబాద్: బీఆర్ఎస్(BRS) పార్టీని బొందపెడితేనే రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలకు న్యాయం చేకూరుతుందని టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి(TPCC Chief Revanth Reddy) అన్నారు. తెలంగాణ ఆత్మాభిమానాన్ని, 1,200 మంది అమరుల త్యాగాలను తాకట్టు పెట్టి బీఆర్ఎస్ ఏర్పాటు చేశారని అన్నారు. తెలంగాణ కాంగ్రె‌స్‎లో పంచాయితీలన్నీ సమసిపోయాయన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

Updated at - 2023-01-23T10:52:46+05:30