Hyderabad: వచ్చేది మండేకాలం..మండనున్న మధ్యభారతం

ABN, First Publish Date - 2023-02-11T10:45:39+05:30 IST

దేశంలోని అనేక ప్రాంతాల్లో అప్పుడే ఎండ చుర్రుమంటోంది. రాత్రి స్వల్పంగా చలి ప్రభావం

హైదరాబాద్: దేశంలోని అనేక ప్రాంతాల్లో అప్పుడే ఎండ చుర్రుమంటోంది. రాత్రి స్వల్పంగా చలి ప్రభావం ఉన్నా...పగటిపూట ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. ఇవి క్రమేపీ పెరిగి ఏప్రిల్‌ నాటికి మాడు పగిలే ఎండలు కాస్తాయి. ఆ తరువాత కూడా వేసవి తీవ్రత పెరుగుతుందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Updated at - 2023-02-11T10:45:42+05:30