జగన్ పతనానికి ఆరంభ సభ

ABN, Publish Date - Dec 21 , 2023 | 11:00 AM

విజయనగరం: ఒక ముగింపు సభ.. జగన్ పతనానికి ప్రారంభ సూచికగా బుధవారం ఉత్తరాంధ్ర వేదికగా విజయనగరం జిల్లా, పోలిపల్లిలో జరిగిన సభను అంతం కాదిది ఆరంభం అని ఒక్క మాటలో వర్ణించవచ్చు.

విజయనగరం: ఒక ముగింపు సభ.. జగన్ పతనానికి ప్రారంభ సూచికగా బుధవారం ఉత్తరాంధ్ర వేదికగా విజయనగరం జిల్లా, పోలిపల్లిలో జరిగిన సభను అంతం కాదిది ఆరంభం అని ఒక్క మాటలో వర్ణించవచ్చు. మూడు సింహాలు చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేష్ ఉరిమినట్టుగా ప్రాంగణంలోకి అడుగుపెట్టారు. మేము ఉన్నాం అంటూ సంహగర్జన చేస్తూ సభలోకి ప్రవేశించిన తీరు అందరినీ ఆకట్టుకుంది. ఈ ముగ్గురు నేతలు మూడు అంశాలను, మూడు పద్ధతుల్లో వారి ప్రసంగం సాగింది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - Dec 21 , 2023 | 11:00 AM