పల్లవి ప్రశాంత్‌కు 14 రోజుల రిమాండ్

ABN, Publish Date - Dec 21 , 2023 | 09:51 AM

హైదరాబాద్: ఆస్తుల విధ్వంసం కేసులో అరెస్టు అయిన బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్‌కు 14 రోజుల జ్యూడిషియల్ రిమాండ్ విధించారు. అనంతరం ప్రశాంత్‌తోపాటు అతని సోదరుడిని చంచల్ గూడ జైలుకు తరలించారు.

హైదరాబాద్: ఆస్తుల విధ్వంసం కేసులో అరెస్టు అయిన బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్‌కు 14 రోజుల జ్యూడిషియల్ రిమాండ్ విధించారు. అనంతరం ప్రశాంత్‌తోపాటు అతని సోదరుడిని చంచల్ గూడ జైలుకు తరలించారు. నిన్న రాత్రి గజ్వేల్‌లో ప్రశాంత్‌ను అరెస్టు చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు ఆరు గంటలపాటు విచారించారు. అనంతరం ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తుల ధ్వంసం కేసులో పల్లవి ప్రశాంత్‌ను పోలీసులు అరెస్టు చేశారు. సెలబ్రిటీ ముసుగులో ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోమన్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - Dec 21 , 2023 | 09:51 AM