భవిష్యత్ కార్యాచరణపై నేడు పొంగులేటి ప్రకటన..

ABN, First Publish Date - 2023-06-09T10:42:01+05:30 IST

ఖమ్మం: మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తన భవిష్యత్ కార్యాచరణపై శుక్రవారం ప్రకటన చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఖమ్మంలో ఆయన తన ముఖ్య అనుచరులు, కార్యకర్తలతో సమావేశం అవున్నారు.

ఖమ్మం: మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ex MP Ponguleti Srinivas Reddy) తన భవిష్యత్ కార్యాచరణపై శుక్రవారం ప్రకటన చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఖమ్మంలో ఆయన తన ముఖ్య అనుచరులు, కార్యకర్తలతో సమావేశం అవున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని మొత్తం 10 నియోజకవర్గాల నుంచి నేతలు, కార్యకర్తలు సమావేశంలో పాల్గొననున్నారు. ఇప్పటికే ఎస్ఆర్ కన్వెన్షన్ హాలుకు పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలి వచ్చారు. ఈ సమావేశంలో పొంగులేటి తన భవిష్యత్ కార్యాచరణ, పార్టీ మార్పుకు సంబంధించిన స్పష్టత ఇవ్వనున్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి...

Updated at - 2023-06-09T10:42:01+05:30