తెరపైకి పాతబస్తీ మెట్రోరైలు..

ABN, First Publish Date - 2023-07-12T11:40:06+05:30 IST

హైదరాబాద్: పాతబస్తీ మెట్రోరైలు మరోసారి తెరపైకి వచ్చింది. నగర వాసులకు గత ఆరేళ్ల క్రితం మెట్రో రైలు అందుబాటులోకి వచ్చినా.. మెట్రో సెకండ్ ఫేజ్ ప్రాజెక్టు అయిన పాతబస్తీపై మాత్రం ఏళ్లు గడుస్తున్నా ఎలాంటి స్పష్టత లేదు.

హైదరాబాద్: పాతబస్తీ మెట్రోరైలు మరోసారి తెరపైకి వచ్చింది. నగర వాసులకు గత ఆరేళ్ల క్రితం మెట్రో రైలు అందుబాటులోకి వచ్చినా.. మెట్రో సెకండ్ ఫేజ్ ప్రాజెక్టు అయిన పాతబస్తీపై మాత్రం ఏళ్లు గడుస్తున్నా ఎలాంటి స్పష్టత లేదు. ముఖ్యంగా ఎంజీబీఎస్ నుంచి ఫలక్‌నూమ మార్గంలో అలైన్‌మెంట్ పూర్తయి నిధులు కేటాయించి ఏళ్లు గడిచినా ఇప్పటివరకు మెట్రో రైలు పత్తాలేకుండా పోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉంటే ఎన్నికలు సమీపిస్తున్నవేళ తాజాగా మరోసారి మంత్రి కేటీఆర్ ట్వీట్‌తో ఓల్డు సిటీ మెట్రోపై పాతబస్తీ ప్రజలకు ఆశలు చిగురించాయి. ఇంతకీ పాతబస్తీ మెట్రోరైల్‌పై ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి?... మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-07-12T11:40:06+05:30