పంజాబ్ యువతే లక్ష్యంగా పాక్ కుయుక్తులు..

ABN, First Publish Date - 2023-06-08T11:18:03+05:30 IST

అమృతసర్: పంజాబ్ యూత్‌ను చెడగొట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నా దాయాది దేశం పాకిస్తాన్.. ఆ దిశగా పలు ప్రయత్నాలు చేస్తోంది.

అమృతసర్: పంజాబ్ యూత్‌ (Punjab Youth)ను చెడగొట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నా దాయాది దేశం పాకిస్తాన్ (Pakistan).. ఆ దిశగా పలు ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో పంజాబ్‌లో పాక్ డ్రోన్ (Pak Drone) కలకలం కొనసాగుతూనే ఉంది. అమృతసర్ జిల్లా (Amritsar District)లో మరో పాక్ డ్రోన్ కలకలం రేపింది. సరహద్దు దాటి భారత భూభాగంలోకి వస్తున్న డ్రోన్‌ను బీఎస్ఎఫ్ (BSF) దళాలు గుర్తించి కూల్చి వేశాయి. అనంతరం బీఎస్ఎఫ్ బగాలు, అమృతసర్ పోలీసులు సెర్చ్ ఆపరేషన్ నిర్వహించాయి. పంట పొలాల్లో విరిగిపడి ఉన్న డ్రోన్‌ను గుర్తించి.. స్వాధీనం చేసుకున్నాయి. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-06-08T11:18:03+05:30