మహారాష్ట్రలో ఘనంగా నేవీ డే వేడుకలు
ABN, First Publish Date - 2023-12-05T11:13:43+05:30 IST
ముంబై: మహారాష్ట్రలోని సింధుదుర్గ్లో నేవీ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ముఖ్య అతిథిగా హాజరై వేడుకలను ప్రారంభించారు.
ముంబై: మహారాష్ట్రలోని సింధుదుర్గ్లో నేవీ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ముఖ్య అతిథిగా హాజరై వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మోదీ రాజ్కోట్ కోటలోని ఛత్రపతి శివాజీ మహరాజ్ విగ్రహాన్ని ఆవిష్కరించి నివాళులర్పించారు. దేశ చరిత్ర ఎంతో గొప్పదని అన్ని రంగాల్లో మన దేశం ముందుకెళుతోందన్నారు. సాయుధ బలగాల్లో మహిళ ప్రాతినిద్యాన్ని పెంచేందుకు కట్టుబడి ఉన్నామని ప్రధాని మోదీ పేర్కొన్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - 2023-12-05T11:13:45+05:30