Nizamabad Dist.: ప్రభుత్వంపై మిల్లర్ల తిరుగుబాటు

ABN, First Publish Date - 2023-05-11T10:29:21+05:30 IST

నిజామాబాద్ జిల్లా: తెలంగాణ (Telangana) రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా (Nizamabad Dist.)లో రైస్ మిల్లర్లు మొండికేసారు.

నిజామాబాద్ జిల్లా: తెలంగాణ (Telangana) రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా (Nizamabad Dist.)లో రైస్ మిల్లర్లు మొండికేసారు. తడిసిన ధాన్యం కొనాలని ప్రభుత్వం నిర్ణయించగా ఇక్కడి రైస్ మిల్లర్లు (Rice Millers) ధిక్కారస్వరం వినిపిస్తున్నారు. తడిసిన, ముక్కిన ధాన్యం తీసుకోలేమని మిల్లర్లు ఏకంగా అధికారులకు లేఖ (Letter) రాశారు. దీంతో నిజామాబాద్ జిల్లాలో ధాన్యం తూకాలకు బ్రేక్ పడింది. ఇంతకీ ఇందూర్‌లోనే మిల్లర్లు ఎందుకు తిరగబడ్డారు? ప్రభుత్వ నిర్ణయాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-05-11T10:29:21+05:30