చంద్రబాబు పిటిషన్లపై నేడు విచారణ
ABN, First Publish Date - 2023-09-19T10:09:50+05:30 IST
అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అరెస్టు అనంతరం పరిణామాలతో మంగళవారం కీలకమైన రోజుగా మారింది. విజయవాడ ఏసీబీ కోర్టు విధించిన రిమాండ్ను సస్పెండ్ చేయాలని చంద్రబాబు తరఫున న్యాయవాదులు హైకోర్టులో వేసిన పిటిషన్పై వాదనలు జరగనున్నాయి.
అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అరెస్టు అనంతరం పరిణామాలతో మంగళవారం కీలకమైన రోజుగా మారింది. విజయవాడ ఏసీబీ కోర్టు విధించిన రిమాండ్ను సస్పెండ్ చేయాలని చంద్రబాబు తరఫున న్యాయవాదులు హైకోర్టులో వేసిన పిటిషన్పై వాదనలు జరగనున్నాయి. ఈ కేసులో వచ్చే ఉత్తర్వుల ప్రకారం విజయవాడ ఏసీబీ కోర్టులో చంద్రబాబు బెయిల్ పిటిషన్పై విచారణ జరగనుంది. ఇదే సమయంలో రాజధాని ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ కేసు, అంగళ్లు కేసులో చంద్రబాబుకు బెయిల్ పిటిషన్లపై కూడా విచారణ జరగనుంది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - 2023-09-19T10:09:50+05:30