Former Union Minister: శరద్‌ యాదవ్‌ ఇక లేరు

ABN, First Publish Date - 2023-01-13T08:30:08+05:30 IST

రాజకీయ ఉద్ధండుడు, జేడీయూ మాజీ నేత, కేంద్ర మాజీ మంత్రి శరద్‌ యాదవ్‌

న్యూఢిల్లీ: రాజకీయ ఉద్ధండుడు, జేడీయూ మాజీ నేత, కేంద్ర మాజీ మంత్రి శరద్‌ యాదవ్‌(75)(Former JDU leader and former Union Minister Sharad Yadav) ఇక లేరు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురుగ్రామ్‌లోని (Gurugram) ఫోర్టిస్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. గురువారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయన కూతురు సుభాషిణి(Daughter Subhashini) యాదవ్‌ ఈ విషయాన్ని ట్విటర్‌, ఫేస్‌బుక్‌ ద్వారా నిర్ధారించారు.

Updated at - 2023-01-13T08:30:11+05:30