కాంగ్రెస్ వామపక్షాలకు హస్తం అందిస్తుందా?

ABN, First Publish Date - 2023-10-27T11:35:29+05:30 IST

హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితాను సిద్ధం చేస్తోంది. అభ్యర్థుల ఎంపిక కసరత్తు చివరి ఘట్టానికి చేరుకుంది. అయితే వామపక్షాలకు సీట్ల కేటాయింపుపై చర్చలు కొలిక్కి రాకపోవడంతో కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం శుక్రవారం నాటికి వాయిదా పడింది.

హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితాను సిద్ధం చేస్తోంది. అభ్యర్థుల ఎంపిక కసరత్తు చివరి ఘట్టానికి చేరుకుంది. అయితే వామపక్షాలకు సీట్ల కేటాయింపుపై చర్చలు కొలిక్కి రాకపోవడంతో కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం శుక్రవారం నాటికి వాయిదా పడింది. దీంతో రాష్ట్ర నేతలు రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్ మరోరోజు ఢిల్లీలోనే ఉండాల్సి వచ్చింది. కాంగ్రెస్ సీఈసీ సమావేశంలో 50 మందికిపైగా అభ్యర్థుల పేర్లను ఖారు చేసే అవకాశం ఉంది. మిగిలిన కొద్ది మంది అభ్యర్థుల జాబితాను నవంబర్ 3న విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-10-27T11:35:29+05:30