జవాబు చెప్పలేక ఖిన్నుడైన జగన్

ABN, Publish Date - Dec 26 , 2023 | 07:50 AM

కడప: సొంత గడ్డపైనా పరదాలు, బారికేడ్ల మధ్య తిరుగుతున్న ముఖ్యమంత్రి జగన్‌కు.. ‘నా సొంతం’ అనుకున్న మనుషుల నుంచీ షాకులు తగిలాయి. పులివెందులలో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో పార్టీ కార్యకర్తల నుంచి ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి.

కడప: సొంత గడ్డపైనా పరదాలు, బారికేడ్ల మధ్య తిరుగుతున్న ముఖ్యమంత్రి జగన్‌కు.. ‘నా సొంతం’ అనుకున్న మనుషుల నుంచీ షాకులు తగిలాయి. పులివెందులలో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో పార్టీ కార్యకర్తల నుంచి ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. ఎన్నడూలేని విధంగా ‘ఎదురు స్వరాలు, ప్రశ్నలు’ వినిపించడంతో జగన్‌ ఖిన్నుడైనట్లు తెలిసింది. దీంతో ‘ఏందన్నా కొట్లాటకు వచ్చినారా?’ అని అసహనం వ్యక్తం చేసినట్లు తెలియవచ్చింది! మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - Dec 26 , 2023 | 07:50 AM