జగన్ ప్రభుత్వంలో చలనం లేదు: అంగన్‌వాడీలు

ABN, Publish Date - Dec 20 , 2023 | 09:43 AM

అమరావతి: సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా అంగన్‌వాడీల సమ్మె కొనసాగుతోంది. పలు ప్రాంతాల్లో భిక్షాటన చేసి వంటా వార్పు నిర్వహించారు. తమ సమస్యల పరిష్కారం కోసం ఇన్ని రోజులుగా సమ్మె చేస్తున్నా..

అమరావతి: సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా అంగన్‌వాడీల సమ్మె కొనసాగుతోంది. పలు ప్రాంతాల్లో భిక్షాటన చేసి వంటా వార్పు నిర్వహించారు. తమ సమస్యల పరిష్కారం కోసం ఇన్ని రోజులుగా సమ్మె చేస్తున్నా.. జగన్ ప్రభుత్వంలో చలనం లేదని అంగన్‌వాడీలు మండిపడుతున్నారు. సమ్మెను నిర్వీర్యం చేసేందుకు ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే వైసీపీ ప్రభుత్వం దిగొచ్చేవరకు తమ సమ్మెను విరమించేది లేదని అంగన్‌వాడీలు స్పష్టం చేశారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - Dec 20 , 2023 | 09:43 AM