ట్రాఫిక్‌ రూల్స్‌ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

ABN , First Publish Date - 2023-06-03T00:05:37+05:30 IST

ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠన చర్యలు తప్పవని రిటైడ్‌ జడ్జి సాంబశివరావు అన్నారు. శుక్రవారం చేవెళ్ల కోర్టు ఆవరణలో ట్రాఫిక్‌ లోక్‌ అదాలత్‌ నిర్వహించారు.

ట్రాఫిక్‌ రూల్స్‌ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

చేవెళ్ల, జూన్‌ 2 : ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠన చర్యలు తప్పవని రిటైడ్‌ జడ్జి సాంబశివరావు అన్నారు. శుక్రవారం చేవెళ్ల కోర్టు ఆవరణలో ట్రాఫిక్‌ లోక్‌ అదాలత్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేవెళ్లలో డ్రంకెన్‌డ్రైవ్‌ కింద మొత్తం 108 కేసులు పరిష్కరించడం జరిగిందన్నారు. వాహనదారులపై జరిమానా రూ.3లక్షల5వేలు విధించినట్లు చెప్పారు. చేవెళ్ల ట్రాఫిక్‌ సీఐ వాసు, షాబాద్‌ సీఐ గురువయ్యగౌడ్‌, ఎస్సై విఠల్‌రెడ్డి, ఏఎస్సై చందర్‌నాయక్‌, తదితరులు ఉన్నారు.

Updated Date - 2023-06-03T00:05:47+05:30 IST