ఎస్టీయూ అభ్యర్థి భుజంగరావును గెలిపించాలి

ABN , First Publish Date - 2023-03-05T00:11:48+05:30 IST

ఎస్టీయూ బలపర్చిన ఎమ్మెల్సీ అభ్యర్థి భుజంగరావుకు టీచర్లు మొదటి ప్రాధాన్య ఓటు వేయాలని యూనియన్‌ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పవన్‌కుమార్‌, శ్రీనివా్‌సరావు కోరారు.

ఎస్టీయూ అభ్యర్థి భుజంగరావును గెలిపించాలి
సోమన్‌గుర్తి స్కూల్లో ఎన్నిక ప్రచారంలో ఎస్టీయూ నాయకులు

పూడూరు, మార్చి 4: ఎస్టీయూ బలపర్చిన ఎమ్మెల్సీ అభ్యర్థి భుజంగరావుకు టీచర్లు మొదటి ప్రాధాన్య ఓటు వేయాలని యూనియన్‌ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పవన్‌కుమార్‌, శ్రీనివా్‌సరావు కోరారు. ఎమ్మెల్సీ ఎన్నిక ప్రచారంలో భాగంగా సోమన్‌గుర్తిలో ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. ఎస్టీయూ మండల అధ్యక్షుడు అంజిలయ్య, ప్రధాన కార్యదర్శి మఠం రాజేశ్‌, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-05T00:11:48+05:30 IST