మంచు పల్లకీ
ABN , First Publish Date - 2023-11-20T00:15:10+05:30 IST
శీతాకాలం ప్రవేశించడంతో రోజురోజుకూ చలి తీవ్రత పెరుగుతోంది. ఉష్ణోగ్రతలు పడిపోయి జనం చలి తీవ్రతకు వణుకుతున్నారు.

శీతాకాలం ప్రవేశించడంతో రోజురోజుకూ చలి తీవ్రత పెరుగుతోంది. ఉష్ణోగ్రతలు పడిపోయి జనం చలి తీవ్రతకు వణుకుతున్నారు. ఉదయం పొగ మంచుతో ఇబ్బంది పడుతున్నారు. ఆదివారం హైదరాబాద్-బీజాపూర్ హైవేను పొగ మంచు కప్పేయడంతో ఎదురుగా వచ్చే వాహనాలు దగ్గరికి వచ్చే వరకు కన్పించలేదు. దీంతో డ్రైవర్లు లైట్లు వేసుకొని వెళ్లారు. ఉదయం 8గంటలు దాటిన తరువాతే మంచు ప్రభావం తగ్గింది.
- ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్, రంగారెడ్డి జిల్లా