ఉద్యమ నాయకుడు రామారావు జోషి మృతి
ABN , First Publish Date - 2023-05-31T23:49:24+05:30 IST
తెలంగాణ జేఏసీ కన్వీనర్, వీడీడీఎప్ వ్యవస్థాపక సభ్యుడు, వ్యాపార వేత్త, న్యూ నాగార్జున హైస్కూల్ యాజమాన్య సభ్యులు రామారావు జోషి(పంతులు) బుధవారం మృతిచెందారు.
వికారాబాద్, మే 31: తెలంగాణ జేఏసీ కన్వీనర్, వీడీడీఎప్ వ్యవస్థాపక సభ్యుడు, వ్యాపార వేత్త, న్యూ నాగార్జున హైస్కూల్ యాజమాన్య సభ్యులు రామారావు జోషి(పంతులు) బుధవారం మృతిచెందారు. ఆయన మృతిపట్ల ఎమ్మెల్యేలు ఆనంద్, యాదయ్య,నాయకులు శుభప్రద్ పటేల్, శ్రీనివాస్, దేవదాసు, రమేష్ సంతాపం వ్యక్తం చేశారు.