ఉద్యమ నాయకుడు రామారావు జోషి మృతి

ABN , First Publish Date - 2023-05-31T23:49:24+05:30 IST

తెలంగాణ జేఏసీ కన్వీనర్‌, వీడీడీఎప్‌ వ్యవస్థాపక సభ్యుడు, వ్యాపార వేత్త, న్యూ నాగార్జున హైస్కూల్‌ యాజమాన్య సభ్యులు రామారావు జోషి(పంతులు) బుధవారం మృతిచెందారు.

ఉద్యమ నాయకుడు రామారావు జోషి మృతి
రామారావు జోషి(ఫైల్‌)

వికారాబాద్‌, మే 31: తెలంగాణ జేఏసీ కన్వీనర్‌, వీడీడీఎప్‌ వ్యవస్థాపక సభ్యుడు, వ్యాపార వేత్త, న్యూ నాగార్జున హైస్కూల్‌ యాజమాన్య సభ్యులు రామారావు జోషి(పంతులు) బుధవారం మృతిచెందారు. ఆయన మృతిపట్ల ఎమ్మెల్యేలు ఆనంద్‌, యాదయ్య,నాయకులు శుభప్రద్‌ పటేల్‌, శ్రీనివాస్‌, దేవదాసు, రమేష్‌ సంతాపం వ్యక్తం చేశారు.

Updated Date - 2023-05-31T23:49:24+05:30 IST