కనుల పండువగా పాండురంగ స్వామి కల్యాణం

ABN , First Publish Date - 2023-07-30T23:39:26+05:30 IST

శ్రావణ అధిక మాసం సందర్భంగా ఆదివారం తాండూరు పట్టణం బ్రాహ్మణ సమాజం ఆధ్వర్యంలో రుక్మిణి పాండురంగస్వామి కల్యాణాన్ని నిర్వహించారు.శ్రావణ అధిక మాసం సందర్భంగా ఆదివారం తాండూరు పట్టణం బ్రాహ్మణ సమాజం ఆధ్వర్యంలో రుక్మిణి పాండురంగస్వామి కల్యాణాన్ని నిర్వహించారు.

కనుల పండువగా పాండురంగ స్వామి కల్యాణం
పాండురంగస్వామి కల్యాణం నిర్వహిస్తున్న అర్చకులు

తాండూరు, జూలై30 : శ్రావణ అధిక మాసం సందర్భంగా ఆదివారం తాండూరు పట్టణం బ్రాహ్మణ సమాజం ఆధ్వర్యంలో రుక్మిణి పాండురంగస్వామి కల్యాణాన్ని నిర్వహించారు. పట్టణంలోని సీతారాంపేట్‌ పాండురంగస్వామి ఆలయంలో జరిగిన స్వామివారి కల్యాణంతో పాటు పంచసూక్త హోమాలు, పూజలు నిర్వహించారు. ఈ హోమాల్లో బ్రాహ్మణ దంపతులు పాల్గొన్నారు. కార్యక్రమంలో గురుదీక్షిత్‌, గురురాజ్‌ జోషి, శ్రీనివా్‌సరావు, మాణిక్‌రావు, దత్తాత్రేయరావు, రాఘవేంద్ర, సంధ్యారాణి పాల్గొన్నారు.

Updated Date - 2023-07-30T23:39:26+05:30 IST