పగిలిన మిషన్ భగీరథ పైపులైన్
ABN , First Publish Date - 2023-03-30T23:50:49+05:30 IST
మిషన్ భగీరథ పైపులైన్ పగలడంతో నీరు వృథా పోతున్న ఘటన జిల్లేడ్ చౌదరిగూడ మండల పరిధి లాల్పహాడ్ చౌరస్తాలో చోటుచేసుకుంది. గురువారం లాల్పహాడ్ చౌరస్తాలో పైపులైన్ లీకేజీ పనులను జేసీబీ సహాయంతో చేపడుతుండగా.. జేసీబీ తగిలి పైపు పగిలిపోయింది.
చౌదరిగూడ, మార్చి 30 : మిషన్ భగీరథ పైపులైన్ పగలడంతో నీరు వృథా పోతున్న ఘటన జిల్లేడ్ చౌదరిగూడ మండల పరిధి లాల్పహాడ్ చౌరస్తాలో చోటుచేసుకుంది. గురువారం లాల్పహాడ్ చౌరస్తాలో పైపులైన్ లీకేజీ పనులను జేసీబీ సహాయంతో చేపడుతుండగా.. జేసీబీ తగిలి పైపు పగిలిపోయింది. దీంతో నీరంతా వృథాగా పోతోంది. కాగా, గురువారం వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.