రేపటి నుంచి డీఈఐఈడీ పరీక్షలు
ABN , First Publish Date - 2023-02-21T00:11:16+05:30 IST
డిప్లామా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్(డీఈఐఈడీ) పరీక్షను ఈనెల 22 నుంచి 28 వరకు నిర్వహించనున్నట్లు డీఈవో రాజు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
కామారెడ్డిటౌన్,ఫిబ్రవరి 20: డిప్లామా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్(డీఈఐఈడీ) పరీక్షను ఈనెల 22 నుంచి 28 వరకు నిర్వహించనున్నట్లు డీఈవో రాజు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు దేవునిపల్లి జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో పరీక్ష ఉంటుందని తెలిపారు. హాల్టికెట్ డౌన్లోడ్, ఇతర సందేహాల కోసం బీఎస్ఈ.తెలంగాణ.జీవోవి.ఇన్ అనే వెబ్సైట్ని సందర్శించాలని తెలిపారు. పరీక్ష కేంద్రానికి గంట ముందే చేరుకోవాలని తెలిపారు.