విద్యుదాఘాతంతో పాడి గేదెలు మృతి

ABN , First Publish Date - 2023-05-02T00:42:57+05:30 IST

విద్యుదాఘాతంతో పాడి గేదెలు మృతి

విద్యుదాఘాతంతో పాడి గేదెలు మృతి

మేళ్లచెర్వు, మే 1: విద్యుదాఘాతంతో పాడి గేదెలు మృతి చెందాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. చింతలపాలెం మండలం గుడిమల్కాపురం గ్రామానికి చెందిన రైతులు శివలింగారెడ్డి, అంజిరెడ్డికి చెందిన రెండు పాడి గేదెలు పొలంలో మేతకు వెళ్లాయి. ఆదివారం రాత్రి కురిసిన గాలి, వర్షానికి విద్యుత తీగలు తెగిపడగా, వాటిని తాకి విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాయి. రూ.1.20లక్షల విలువైన గేదెలు మృతి చెందాయని, తమకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని నాయకులు కోరారు.విద్యుదాఘాతంతో పాడి గేదెలు మృతి

Updated Date - 2023-05-02T00:43:18+05:30 IST