అదానిపై చర్యలు తీసుకోవాలి

ABN , First Publish Date - 2023-02-07T01:03:56+05:30 IST

అదానిపై చర్యలు తీసుకోవాలి చిక్కడపల్లి : దా‘రుణాలకు’ పాల్పడిన అదానిపై కేంద్రం చర్యలు తీసుకోవాలని సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గం మహిళాకాంగ్రెస్‌ అధ్యక్షురాలు పుస్తకాల కవిత డిమాండ్‌ చేశారు. గన్‌ఫౌండ్రిలోని ఎస్‌బీఐ ఎదుట కాంగ్రెస్‌ నిర్వహించిన ఽధర్నాలో గాంధీనగర్‌ డివిజన్‌నుంచి కవిత పాల్గొన్నారు. దివాళా తీసిన ఆదానీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. లక్షల కోట్లు నష్టపోయిన అదానీ రుణాల మాఫీకి కేంద్రం ప్రయత్నిస్తోందని ఆమె ఆరోపించారు. కాంగ్రెస్‌ నాయకులు అనిల్‌యాదవ్‌, రోహిణ్‌రెడ్డి, సంగపాక వెంకట్‌, అభిషేక్‌కెనడీ, లత, అనిత పాల్గొన్నారు.

అదానిపై చర్యలు తీసుకోవాలి

చిక్కడపల్లి : దా‘రుణాలకు’ పాల్పడిన అదానిపై కేంద్రం చర్యలు తీసుకోవాలని సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గం మహిళాకాంగ్రెస్‌ అధ్యక్షురాలు పుస్తకాల కవిత డిమాండ్‌ చేశారు. గన్‌ఫౌండ్రిలోని ఎస్‌బీఐ ఎదుట కాంగ్రెస్‌ నిర్వహించిన ఽధర్నాలో గాంధీనగర్‌ డివిజన్‌నుంచి కవిత పాల్గొన్నారు. దివాళా తీసిన ఆదానీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. లక్షల కోట్లు నష్టపోయిన అదానీ రుణాల మాఫీకి కేంద్రం ప్రయత్నిస్తోందని ఆమె ఆరోపించారు. కాంగ్రెస్‌ నాయకులు అనిల్‌యాదవ్‌, రోహిణ్‌రెడ్డి, సంగపాక వెంకట్‌, అభిషేక్‌కెనడీ, లత, అనిత పాల్గొన్నారు.

Updated Date - 2023-02-07T01:03:58+05:30 IST