Share News

Allu Arvind: ఓటు హక్కు వినియోగించుకున్న అల్లు అరవింద్..

ABN , First Publish Date - 2023-11-30T15:54:18+05:30 IST

ల్లు అరవింద్(Allu Arvind) ఓటు వేశారు. బీఎస్ఎన్ఎల్ సెంటర్ పోలింగ్ బూత్ 153లో ఆయన ఓటు హక్కు వినియోగించుకున్నారు.

Allu Arvind: ఓటు హక్కు వినియోగించుకున్న అల్లు అరవింద్..

హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ (Telangana Elections 2023)ప్రశాంతంగా జరుగుతోంది. సెలబ్రిటీలు తమ తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మెగా స్టార్ చిరంజీవి, హీరోలు మహేశ్ బాబు, రాంచరణ్ తదితరులు సతీసమేతంగా పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు.

తాజాగా అల్లు అరవింద్(Allu Arvind) ఓటు వేశారు. బీఎస్ఎన్ఎల్ సెంటర్ పోలింగ్ బూత్ 153లో ఆయన ఓటు హక్కు వినియోగించుకున్నారు. హైదరాబాద్ లో ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని.. లేదంటే వారికి ప్రజా ప్రతినిధులను ప్రశ్నించే హక్కు ఉండదని అన్నారు.

Updated Date - 2023-11-30T15:54:19+05:30 IST