ప్రభుత్వం వివక్ష చూపుతోందని జర్నలిస్టుల నిరసన
ABN , First Publish Date - 2023-06-02T22:19:50+05:30 IST
ఆసిఫాబాద్, జూన్ 2: జర్నలిస్టుల సమస్యలపై ప్రభుత్వం వివక్ష చూపుతోందని నిరసన వ్యక్తం చేస్తూ శుక్రవారం తెలం గాణ ఆవిర్భావ దినోత్సవ వేడు కల్లో భాగంగా టీయూడబ్ల్యూజే (ఐజేయూ) ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని అమరవీరుల స్థూపం వద్ద జర్నలిస్టులు నిరసన వ్యక్తం చేశారు.
ఆసిఫాబాద్, జూన్ 2: జర్నలిస్టుల సమస్యలపై ప్రభుత్వం వివక్ష చూపుతోందని నిరసన వ్యక్తం చేస్తూ శుక్రవారం తెలం గాణ ఆవిర్భావ దినోత్సవ వేడు కల్లో భాగంగా టీయూడబ్ల్యూజే (ఐజేయూ) ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని అమరవీరుల స్థూపం వద్ద జర్నలిస్టులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు రహమాన్ మాట్లా డుతూ స్వరాష్ట్రంలో జర్నలిస్టుల సమస్యలు పరష్కా రం కాకపోవడం చాలా బాధాకరమైన విషయమ న్నారు. జర్నలిస్టుల చిరకాల స్వప్నమైన ఇళ్లు, ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని కోరారు. కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు శంకర్, సతీష్, కృష్ణంరాజు, బిక్కాజీ, రమేష్, శ్రీనివాస్, రాందాస్, సురేష్చారి, శ్రీధర్, రాధాకృష్ణచారి, రాజ్కుమార్, మిలిన్కుమార్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.