IPL 2023: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్

ABN , First Publish Date - 2023-05-26T20:17:02+05:30 IST

ఐపీఎల్-16 (IPL 2023)లో భాగంగా క్వాలిఫయర్ 2లో ముంబై ఇండియన్స్ (Mumbai Indians) టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.

IPL 2023: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్

అహ్మదాబాద్: ఐపీఎల్-16 (IPL 2023)లో భాగంగా క్వాలిఫయర్ 2లో ముంబై ఇండియన్స్ (Mumbai Indians) టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ప్రత్యర్థి జట్టు ముంబై ఇండియన్స్ ఫీల్డింగ్ ఎంచుకోవడంతో గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) బ్యాటింగ్‌ బరిలోకి దిగింది. ప్రస్తుతం గుజరాత్ టైటాన్స్ 2.2 ఓవర్లలో ఎలాంటి వికెట్లు కోల్పోకుండా 14 పరుగులు చేసింది. గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ సిటీలో నరేంద్ర మోడీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. వర్షం కారణంగా మ్యాచ్‌ ఆలస్యంగా ప్రారంభమైంది.

Updated Date - 2023-05-26T21:46:33+05:30 IST