కావాలనే లిక్కర్‌ స్కామ్‌ను రాజకీయం చేస్తున్నారు: కే కేశవరావు

ABN , First Publish Date - 2023-03-14T03:30:58+05:30 IST

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసును కావాలనే సాగదీస్తూ.. రాజకీయం చేస్తున్నారని బీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు అన్నా రు.

కావాలనే లిక్కర్‌ స్కామ్‌ను   రాజకీయం చేస్తున్నారు: కే కేశవరావు

న్యూఢిల్లీ, మార్చి 13(ఆంధ్రజ్యోతి): ఢిల్లీ మద్యం కుంభకోణం కేసును కావాలనే సాగదీస్తూ.. రాజకీయం చేస్తున్నారని బీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు అన్నా రు. సోమవారం ఢిల్లీలో ఎంపీలు జోగినపల్లి సంతోష్‌, బడుగుల లింగయ్యయాదవ్‌తో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆన్‌లైన్‌, వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కవితను విచారించే అవకాశమున్నా దర్యాప్తు సంస్థలు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. అదానీతో ప్రధాని మోదీకి సంబంధాలున్నాయని ఆరోపించారు.

Updated Date - 2023-03-14T03:30:58+05:30 IST