జేఈఈ ప్రవేశ పరీక్ష ఉన్నప్పటికీ.. ఇంటర్‌లో 75 శాతం నిబంధన ఎందుకు?

ABN , First Publish Date - 2023-04-07T03:19:35+05:30 IST

ఐఐటీ, ఎన్‌ఐటీ, ఐఐఐటీల్లో చేరేందుకు జేఈఈ ప్రవేశపరీక్ష నిర్వహిస్తున్నప్పటికీ ఇంటర్‌లో 75శాతం మార్కుల నిబంధన ఎందుకు అమలు చేస్తున్నారని

జేఈఈ ప్రవేశ పరీక్ష ఉన్నప్పటికీ.. ఇంటర్‌లో 75 శాతం నిబంధన ఎందుకు?

ముంబై, ఏప్రిల్‌ 6: ఐఐటీ, ఎన్‌ఐటీ, ఐఐఐటీల్లో చేరేందుకు జేఈఈ ప్రవేశపరీక్ష నిర్వహిస్తున్నప్పటికీ ఇంటర్‌లో 75శాతం మార్కుల నిబంధన ఎందుకు అమలు చేస్తున్నారని నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్టీఏ)ని బాంబే హైకోర్టు ప్రశ్నించింది. ఇందుకు తగిన కారణాలు ఏంటో తెలపాలని ఆదేశాలు జారీచేసింది. వివరాలతో అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఆదేశించింది.

Updated Date - 2023-04-07T03:19:35+05:30 IST