మద్యం వ్యాపారి సమీర్ బెయిల్ పొడిగింపు
ABN , First Publish Date - 2023-03-31T03:23:37+05:30 IST
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యాపారి సమీర్ మహేంద్రుకు ఇచ్చిన మధ్యంతర బెయిల్ను ప్రత్యేక కోర్టు
న్యూఢిల్లీ, మార్చి 30: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యాపారి సమీర్ మహేంద్రుకు ఇచ్చిన మధ్యంతర బెయిల్ను ప్రత్యేక కోర్టు పొడిగించింది. అనారోగ్య కారణాల దృష్ట్యా 30 రోజుల పాటు మధ్యంతర బెయిల్ ఇస్తూ ఫిబ్రవరి 28న ఆదేశాలిచ్చింది. దానిని మరో వారం పాటు పొడిగిస్తూ విచారణను ఏప్రిల్ 5కు వాయిదా వేసింది.