ఏలూరు బీజేపీ పార్లమెంట్ కన్వీనర్గా తపన చౌదరి
ABN , First Publish Date - 2023-05-20T00:19:37+05:30 IST
బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం గన్నవరం లో శుక్రవారం జరిగింది. సమావేశం లో పలు కీలక నిర్ణయాలు తీసుకు న్నారు. దీనిలో భాగంగా ఏలూరు బీజేపీ పార్లమెంటు కన్వీనర్గా గారపాటి సీతారామాంజనేయ చౌదరి (తపన)ను నియమిస్తున్నట్టు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటించారు.
ఏలూరు రూరల్, మే 19 : బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం గన్నవరం లో శుక్రవారం జరిగింది. సమావేశం లో పలు కీలక నిర్ణయాలు తీసుకు న్నారు. దీనిలో భాగంగా ఏలూరు బీజేపీ పార్లమెంటు కన్వీనర్గా గారపాటి సీతారామాంజనేయ చౌదరి (తపన)ను నియమిస్తున్నట్టు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటించారు. చౌదరిని కన్వీనర్గా నియ మించడం పట్ల ఏలూరు జిల్లా బీజేపీ అధ్యక్షుడు కె.సుధాకర కృష్ణ, జిల్లా ప్రధాన కార్యదర్శి కె.కృష్ణ ప్రసాద్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు విక్రమ్ కిషోర్, దెందులూరు నియోజకవర్గ కన్వీనర్ జి.వెంకట చైతన్య తదితరులు హర్షం ప్రకటించారు.