దోమతెరలు వినియోగించాలి: డీఎంవో
ABN , First Publish Date - 2023-06-02T23:55:06+05:30 IST
దోమల నుంచి రక్షణకు ప్రతి ఒక్క కుటుంబం తెర లు రాత్రివేళల్లో విని యోగించాలని జిల్లా మలేరియా అధికారి (డీఎంవో) తులసి కోరారు. శుక్రవారం మండలంలోని బొడ్డ వర పంచాయతీ పరి ధిలో గల గాదెల్లోవా, లక్ష్మీపురం,లచ్చందోరపాలెంలో మలేరియనివారణలో భాగంగా నిర్వహించిన స్ర్పేయిం గ్ ప్రక్రియను పరిశీలించారు. కార్యక్రమంలో వైద్యసిబ్బంది తాతారావు పాల్గొన్నారు.
శృంగవరపుకోట రూరల్: దోమల నుంచి రక్షణకు ప్రతి ఒక్క కుటుంబం తెర లు రాత్రివేళల్లో విని యోగించాలని జిల్లా మలేరియా అధికారి (డీఎంవో) తులసి కోరారు. శుక్రవారం మండలంలోని బొడ్డ వర పంచాయతీ పరి ధిలో గల గాదెల్లోవా, లక్ష్మీపురం,లచ్చందోరపాలెంలో మలేరియనివారణలో భాగంగా నిర్వహించిన స్ర్పేయిం గ్ ప్రక్రియను పరిశీలించారు. కార్యక్రమంలో వైద్యసిబ్బంది తాతారావు పాల్గొన్నారు.