Share News

కందిపప్పు పూర్తిస్థాయిలో పంపిణీ చేయాలి

ABN , Publish Date - Dec 17 , 2023 | 12:16 AM

రేషన్‌ కార్డుదారులకు పూర్తిస్థాయిలో కందిపప్పును పంపిణీ చే యాలని టీడీపీ నాయకులు కోరారు.ఈ మేరకు శనివారం తహసీల్దార్‌ జీవీ జనార్ద న్‌కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా నిత్యావసర సరుకులతో పాటు కందిపప్పు సరఫరా చేస్తున్నామని అధికారులు ప్రకటన చేస్తున్నా అరకొరగానే అందుతున్నాయని తహసీల్దార్‌కు వివరించారు. పూర్తిస్థాయిలో సరుకులు అం దించకుంటే ఆందోళన చేపడతామని హెచ్చరించారు. కాగా సమస్యను ఉన్నతాధికారులకు నివేదించనున్నట్లు తహసీల్దార్‌ తెలిపారు.

కందిపప్పు పూర్తిస్థాయిలో పంపిణీ చేయాలి
తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేస్తున్న టీడీపీ నాయకులు

గరుగుబిల్లి: రేషన్‌ కార్డుదారులకు పూర్తిస్థాయిలో కందిపప్పును పంపిణీ చే యాలని టీడీపీ నాయకులు కోరారు.ఈ మేరకు శనివారం తహసీల్దార్‌ జీవీ జనార్ద న్‌కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా నిత్యావసర సరుకులతో పాటు కందిపప్పు సరఫరా చేస్తున్నామని అధికారులు ప్రకటన చేస్తున్నా అరకొరగానే అందుతున్నాయని తహసీల్దార్‌కు వివరించారు. పూర్తిస్థాయిలో సరుకులు అం దించకుంటే ఆందోళన చేపడతామని హెచ్చరించారు. కాగా సమస్యను ఉన్నతాధికారులకు నివేదించనున్నట్లు తహసీల్దార్‌ తెలిపారు.

Updated Date - Dec 17 , 2023 | 12:16 AM