నిరసన దీక్ష విరమణ
ABN , First Publish Date - 2023-11-21T00:11:52+05:30 IST
ఎస్ఎఫ్ఐ నాయ కులు చేపట్టిన దీక్షను సోమవా రం రాత్రి విరమించా రు. స మ స్యలు పరిష్కారం కోసం ఈనెల 25న చర్చకు రావాలని కలెక్టరు హామీ ఇవ్వడంతో డీఈవో లింగేశ్వరరెడ్డి, సోషల్ వెల్పర్ డీడీ , గిరిజన సంక్షేమ అధికారులు సమక్షంలో నిమ్మరసం ఇచ్చిన దీక్షను విర మించారు.

కలెక్టరేట్: ఎస్ఎఫ్ఐ నాయ కులు చేపట్టిన దీక్షను సోమవా రం రాత్రి విరమించా రు. స మ స్యలు పరిష్కారం కోసం ఈనెల 25న చర్చకు రావాలని కలెక్టరు హామీ ఇవ్వడంతో డీఈవో లింగేశ్వరరెడ్డి, సోషల్ వెల్పర్ డీడీ , గిరిజన సంక్షేమ అధికారులు సమక్షంలో నిమ్మరసం ఇచ్చిన దీక్షను విర మించారు. ఈ సందర్బంగా ఎస్ఎఫ్ఐ నాయకులు వెంకటేష్, రామ్మోహన్ మాట్లాడుతూ గత నాలుగు రోజులుగా నిరవఽ ధిక దీక్షలకు జిల్లా యంత్రాంగం దిగి వచ్చిందని ఈనెల 25న జరిగే చర్చల్లో అ న్ని సమస్యలు పరిష్కారం అవుతాయని భావిస్తున్నామని తెలిపారు..